కడప: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని మల్లేల మలుపు వద్ద ఓ సిమెంటులారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో తొండూరుకు చెందిన హరిశ్చంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ కింద ఇరుక్కుపోయిన క్లీనర్ను జేసీబీ ద్వారా బయటకు లాగి 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు.
సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
నవంబర్ 7, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి