హైతీ: హైతీ రాజధాని పోర్ట్-అ-ప్రిన్స్ సమీపంలో ఓ స్కూలు భవనం కూలిన దుర్ఘటనలో 50 మంది వరకు చిన్నారులు మృతిచెందారు. వందలమంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడంతస్థుల ఈ స్కూలు భవనం క్లాసులు జరుగుతుండగా కూలింది. అందులో ఎక్కువభాగం పక్కనే ఉన్న ఇళ్లపై పడటంతో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు రోదిస్తూ ఆసుపత్రులకు పరుగుతీశారు. ఐక్యరాజ్యసమితి శాంతిసేనలు, ఇతరులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. అక్కడ వాతావరణం భూకంపం వచ్చిన అనంతరం పరిస్థితిలా ఉంది. ఎటుచూసినా శిధిలాలు, పిల్లల ఆర్తనాదాలు చూసేవారి గుండెను ద్రవింపజేస్తున్నాయి.
హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
నవంబర్ 8, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి