హైదరాబాద్: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటూ సీఎంను కోరేందుకు ఎర్రబెల్లి దయాకరరావు నాయకత్వంలో టీడీపీ ప్రతినిధి బృందం శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయనను కలిసేందుకు అనుమతి కోరగా ఆయనే వచ్చి మాట్లాడతారంటూ వారిని బయటే నించోబెట్టారు. ఆ తరువాత కొంతసేపటికి వారిని కలిసేందుకు సీఎం నిరాకరించారని సిబ్బంది తెలిపారు. దీనితో ఆగ్రహించిన టీడీపీ నేతలు క్యాంపు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. సీఎం వచ్చి వినతిపత్రం తీసుకునేవరకు కదలమంటూ అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు.
టీడీపీ నేతలతో మాట్లాడేందుకు సీఎం నిరాకరణ!
నవంబర్ 7, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి