జాక్టో నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ప్రభుత్వం ఇంకా దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోక పోవడంతో ఈరోజు నుంచి తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని జాక్టో నేతలు హెచ్చరిస్తున్నారు. దీపావళి పర్వదినాన ప్రజలందరూ ఆనందంగా గడిపితే ఉపాద్యాయులు మాత్రం దీపావళి పండుగను విచారంగా జరుపుకుంటున్నారని జాక్టో నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అసంపూర్తిగా ముగిసిన జాక్టో నేతల చర్చలు
అక్టోబర్ 28, 2008 apems చే
Uncategorized లో రాసారు | వ్యాఖ్యానించండి
-
ఇటీవలి టపాలు
భాండాగారం
Top Posts
- సంక్షోభంపై ఒబామా యుద్ధం!
- 16న 'నంది'అవార్డుల ప్రదానోత్సవం
- ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానంటున్న ఒబామా
- వేడెక్కుతున్న టీడీపీ, పీఆర్పీ రాజకీయాలు!
- వైఎస్ జగన్ హోదా ఏమిటి? : కాంగ్రెస్ అధిష్ఠానానికి ఓ ఎంపీ లేఖ
- హైతీలో కూలిన స్కూలు భవనం : 50 మంది మృతి
- ’స్వలింగ సంపర్కంతో చేటు లేదు’
- ప్రాంతీయ భాషా పత్రికల్లో ఆంధ్రజ్యోతి సంచలనం!
- ప్లాస్టిక్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- సిమెంటు లారీ బోల్తా : వ్యక్తి మృతి
వ్యాఖ్యానించండి